కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130వ సవరణ) బిల్లు, 2025 ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి కస్టడీల
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గం, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లిలో అంబేద్కర్�
చట్టసభలు రాజ్యాంగ విలువలను గౌరవించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫర�
జమిలి ఎన్నికలపై తీసుకువచ్చిన రెండు బిల్లులపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ మొదటి సమావేశం అధికార, విపక్ష నేతల వాదోపవాదాలతో దద్దరిల్లింది. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగం, సమాఖ్యవాద ప్రాథమిక నిర్మా
యూపీలోని మదర్సాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సమర్థించింది. బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకో�
పుల్ల పుల్ల చేర్చితే గూడు
ఇటుక ఇటుక పేర్చితే భవనం
జీవితం జీవితం నడిస్తే తరం
అనుభవం అనుభవం సంఘర్షిస్తే సిద్దాంతం
‘ఓయీ సహాధ్యాయీ,
మరి భావజాలాన్నెలా నిర్మిస్తావు’ అని అతను
చౌరస్తా నిలబడి పెద్ద గొంతుకతో అ
ప్రత్యర్థి వ్యక్తిత్వం దెబ్బతినే రీతిలో ఉండకూడదు విమర్శ. హుందాగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండా లి. కానీ అటువంటి విచక్షణను ఎవరై నా పాటిస్తున్నారా? విచ్చలవిడి విమర్శ అనేది అలవాటైపోయింది.
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతను కాపాడుకోవడానికి, నిరంకుశత్వం, మత దురాభిమానికి వ్యతిరేకంగా పౌర సమాజం తమ గళాన్ని విప్పాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం తెలంగాణ ఫర్�