ఏఆర్ కానిస్టేబుళ్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ క�
బీఎస్ఎఫ్| కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఆగస్టు 9) నుంచి ప్రారంభంకానుంది.
విషాదం| జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషినే కారణమని బంధువులు ఆరోపిస్తున�
క్రైం న్యూస్ | పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అది గోదావరిఖనిలోని టీ జంక్షన్. మిట్ట మధ్యాహ్నం. తీవ్రమైన ఎండ. ఓ వృద్ధురాలు చేతిలో కర్ర పట్టుకుని అతి కష్టంపై మెల్లగా నడుస్తూ.. రోడ్డు దాటేందుకు అవస్థపడుతున్నది. అక్క�
నిజామాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈవిషాద ఘటన జిల్లాలోని ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. డిచ్పల్లి ఏడో బెటాలియన్ క్యాంపులో వి
యాదాద్రి భువనగిరి :పోలీసులంటే కర్కషంగా ఉంటారనే భావన చాలా మందింలో ఉంటుంది. అయితే అందరూ అలా ఉండరని వారిలోనూ మానవత్వం మూర్తిభవిస్తుందని కొన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. తాజాగా జిల్లాలోని బీబీ నగర�