లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి యూపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిని యూపీ పోలీసులు తమ అల్లుడిలా చూస్తున్నారని కాంగ్రెస్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్ ఆసిఫాబాద్: రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు గురువార
సీతాపూర్: లఖీంపూర్ ఖేరీలో ఘటన తర్వాత అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్న లఖీంపూర్
ఈటల గెలుపునకు టీపీసీసీ చీఫ్ తపన హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో హైడ్రామా స్థానిక కాంగ్రెస్ నేతలను బలి చేస్తూ రాజకీయం ఉద్దేశపూర్వకంగానే ప్రచారంలోకి ‘కొండా’ పేర్లు చివరకు స్థానికేతర బలహీన అభ�
ఎమ్మెల్యే చిరుమర్తి | టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొన్నది లేదు. తెలంగాణ కోసం రోడ్డెక్కింది లేదు.. మహోద్యమం జరిగినప్పుడు సమైక్య నేతల వద్ద మోకరిల్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి..ఇప్పుడు తెలంగాణ అమరు�
శ్రీకాంతాచారి ఆత్మాహుతికి కారణం ఎవరు? అమరుడి తల్లిపై పోటీ చేసిందిపీసీసీ అధ్యక్షుడు కాదా? అమరులపై రేవంత్ కొంగజపం హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులను తానే చంపేసి.. నేను అనాథను అయ్యానని �
షిల్లాంగ్ : కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా క
రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సవాల్హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో కాంగ్రెస్కు గత ఎన్నికలకన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి, తన సతీమణి గండ్ర జ్యోతి జడ్పీ చైర్ప�
న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో ముసలం రాజుకుంటున్నది. సీఎం భూపేశ్ బఘేల్ను మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు సన్నిహితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ హైకమాండ్
Kapil Sibal | పంజాబ్ కాంగ్రెస్లో ముసలం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్-సిద్ధూ వార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్