తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ పార్టీ నేత�
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్యకుమార్ మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్న�
Navjyoth Singh Siddu: పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి
పాట్నా: జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) బీహార్ కార్యదర్శి రామ్ నర�
Jaggareddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని మెజార్టీ కాంగ్రెస్ నాయకులు సమర్ధించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంల�
ఎమ్మెల్యే జగ్గారెడ్డి | నేను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డు ఎవరు. ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నాననితెలిపారు.
KTR | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియ�
బీజేపీ | తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Raghav Chadda: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ను, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద�