బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలను తిప్పికొట్టాలి.. రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల వేల్పూర్ : టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తకు గర్వ కారణమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామన�
చండీగఢ్, అక్టోబర్ 20: గ్రామానికి ఏం సేవ చేశారని అడిగినందుకు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్, ఆయన భద్రతా సిబ్బంది హర్ష్కుమార్ అనే యువకుడిపై దాడి చేశారు. భోవా అసెంబ్లీ స్థానం నుంచి జోగిందర్
Dayanand Narveker: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, గోవా మాజీ ఉప ముఖ్యమంత్రి
ఢిల్లీలో కొట్లాట.. హుజూరాబాద్లో పొత్తట ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ ధరలు పెంచి పేదల ఉసురు తీస్తున్నది ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీశ్రావు కరీంనగ�
లెక్కల్లో చూపని 7 కోట్ల నగదు గుర్తింపున్యూఢిల్లీ, అక్టోబర్ 17: కాంగ్రెస్ రాజకీయ ప్రచారం కోసం డిజిటల్ కంటెంట్ అందిస్తున్న పలు డిజిటల్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు న�
సీడబ్ల్యూసీ నిర్ణయం న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. శనివారం అధ్య�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమ�
భోపాల్ : కాంగ్రెస్ అధ్యక్షుడు లేని పార్టీ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. పార్టీలో ఎలాంటి పదవిలో లేని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులను మార్చడం వంటి కీలక నిర్ణయాలు తీసుక�
Lakhimpur Kheri Violence | దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వెల్లడిం�
పార్టీలో రేవంత్రెడ్డికి దగ్గరి మనుషులు లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్న వైనం బీజేపీ సీనియర్ నేత పేరాలశేఖర్రావు ఆవేదన కలకలం రేపుతున్న పార్టీ పెద్దలకు రాసిన లేఖ హైదరాబాద్, అక్టోబర్ 10,(నమస్తే తెలంగా�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న మౌనవ్రతం పాటించాలని కాంగ్రెస్ న
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివ