ఎమ్మెల్సీ పోరులో రెండు పార్టీల కుతంత్రం మోదీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం రాష్ట్ర వాటాల్లో కోతలు.. ప్రజలకు ధరల వాతలు టీఆర్ఎస్ పాలనలోనే ఎంపీటీసీలకు గౌరవం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పటాన�
భువనేశ్వర్: ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ (బీజేడీ) ఇటీవల రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి బీజేడీ నేతలపై వరు�
Mukul Sangma | మేఘాలయ కాంగ్రెస్ పార్టీలో కుదుపు చోటుచేసుకుది. ఆ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన మద్దతుదారులైన
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర�
ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియటీఆర్ఎస్ అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలుపట్నం మహేందర్ రెడ్డి మూడు సెట్లు, శంభీపూర్ రాజు రెండు సెట్లుస్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలునేడు నామినేషన్ల పర
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతుల విజయమని, ఇ�
పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకోవాలని బావిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్ దివస్’ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్రం లోపభూయిష్ట ని
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రత
చండీఘఢ్ : కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కార్పై పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా విమర్శల దాడికి దిగారు. భారత్లో పంజాబ్ అత్యధక రుణభారం కలిగిన రాష్ట్రమని సిద్ధూ వరుస ట్వీట్ల�
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్
న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనల
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీల విద్వేష సిద్ధాంతం తాము అనుసరించే జాతీయవాద సిద్ధాంతాన్ని మరుగునపడేలా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శుక్రవారం జన్ జాగరణ్ అ�