ప్రజల ఆలోచనలపై దాని ప్రభావం ఎక్కువ కేంద్రంలో ఉన్నోళ్లది విపరీత ప్రచారం 90% మంది దారిద్య్రరేఖకు దిగువన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు పటాన్చెరు/ హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆల�
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర�
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని
Aravind Kejriwal: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీకి, ఈసారి పంజాబ్లో పాగా వేయాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాము పంజాబ్లో
టీఆర్ఎస్లో చేరికలు | కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఎర్ర జానకి, వర్ధన్నపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర శ్రావణ్, ఉప్పరపల్లి గ్రామ ప్రధాన కార్యదర్శి సీనపెళ్లి యాకయ్య, బీజే�
షిల్లాంగ్ : మేఘాలయలో 17 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మేఘా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే పాట పాడుతున్నారని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజ�
శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చే�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. యూపీలో కాషాయ పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజే
KC Venugopal: ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే బీజేపీని సులువుగా ఓడించవచ్చని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ న�