న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్
న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనల
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీల విద్వేష సిద్ధాంతం తాము అనుసరించే జాతీయవాద సిద్ధాంతాన్ని మరుగునపడేలా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శుక్రవారం జన్ జాగరణ్ అ�
లక్నో : యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆరోపించారు. లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్ అ�
Rupinder Kaur Ruby: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భటిండా నియోజకవర్గం నుంచి
న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రమేయమున్న దళారులకు 2007 నుంచి 2012 మధ్య ముడుపులు ముట్టాయని ఫ్రాన్స్ పత్రిక ఆరోపించిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీజేపీ నేత సంబిట్ పాత్ర విమర్శలు గుప్పిం�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా భారీ గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింద
కమిటీ నియామకంపై అసంతృప్తి జ్వాలలు వైస్ చైర్మన్ పదవి వద్దని సోనియాకు ఎంఏ ఖాన్ లేఖ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో హుజురాబాద్ ఉప ఎన్నికల రణం ముగియకముందే మరో వివాదం రాజుకొంటున్నది. ట�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులను
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి పేదల గోడు పట్టదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ధరల మంటపై మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్�
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉత్త సన్నాసులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. పెట్రోల్ ధర రోజూ పెరుగుతున్నదని, గ్
ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతినిధులకు గులాబీడ్రెస్కోడ్ తప్పనిసరి ఆహ్వానితులు మాత్రమే హాజరు కావాలి బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందాలు ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆ�