తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కాం�
సంగారెడ్డి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అందో
ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో సంస్థాగతంగా అనేక మార్పు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అధ్యక్షురాలు స�
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ఆరోపించారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అక్కడి నే�
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో �
బీజేపీని ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా
ఏ హోదాతో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చాడు? యూపీ, బెంగాల్లో కాంగ్రెస్ గల్లంతు బీజేపీ అబద్ధాల పుట్ట.. వారిది తలోమాట ఆ పార్టీ పాలనలో 650 పెరిగిన గ్యాస్ ధర సిద్దిపేట టీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ సిద్దిపేట అర్బన్,