రాష్ట్రంలో మరో కుట్రకు తెరలేసింది.. నీచ రాజకీయాలకు మంత్రాంగం నడుస్తున్నది.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు కమలం, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయ�
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
Revanth reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోసారి షాకిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి సీనియర్లు గైర్హజరయ్యారు. పార్టీ అధిష్ఠానం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మ�
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయక�
సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది.
ప్రధాని మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ర్టాలలో బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్ మొదలైన పేర్లతో హింసాయుత మూకలు చెలరేగిపోవడం పరిపాటి అయింది.
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన