దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల
ఇదంతా చాలదన్నట్లు, ప్రభుత్వంపైన, కేసీఆర్పైన విలువలేని విమర్శలతో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను మరింత కోల్పోతున్నది. విమర్శించేందుకు అసలేమీ ఉండవని కాదు. కాని ఎప్పుడైనా మంచిని మంచిగా, చెడును చెడుగా గ�
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశ�
భోపాల్, జూన్ 10: హనుమంతుడు గిరిజనుడే.. అంటూ మధ్యప్రదేశ్లోని గంధ్వానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘హనుమంతుడు ఆదివాసీ. శ్రీరాముడ్
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కన్నా గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని పేర్కొన్నా�
రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో
ఎఫ్పుడూ బీజేపీనేనా? మమ్మల్ని పలెత్తు మాట అనచ్చు కదా? లేకుంటే ప్రజల్లో మా గ్రాఫ్ పడిపోదా? అని ఇంతకాలం కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ను నిష్టూరంగా మాట్లాడేవారు. ఇప్పుడేమో అచ్చంగా అదే మాట బీజేపీ అభిమానులు అంట�
అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
‘తన మొహం కడుక్కోవడం చాతగానోడు.. మందిని చూసి ఎక్కిరించిండట. మా పార్టీ ముఖ్యనేతల పరిస్థితి అట్లాగే ఉన్నది’ అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేని తరుణంలో, అనవసరమైన విషయాలు లేవన�
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు �