Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ భారతీయ జనతాపార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించార
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.
వనపర్తి జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్ బచావో.. ఆందోళన గాంధీభవన్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ జి�
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అసవరమని, ఆ దిశగా కార్యాచరణ జరగడం ఆవశ్యకమని సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు.
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు రెండు వందల మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆ�