కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అలుపు లేకుండా పనిచేసిన కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
Congress Party | రాజస్థాన్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య పోరు ముదురుతున్నది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు.
కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం (నేడు) జరగనున్నది. పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండే బీదర్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో తెలుగు ఓట�
అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను నియంత్రించే శాసనాన్ని వెంటనే తేవాలని కాంగ్రెస్కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సీన్ లేదని, ఆ పార్టీ కప్పల తక్కెడ లాంటిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవాచేశారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా చిట్చాట్లో మ�
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో వర్ణ వ్యవస్థ ద్వారా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అసమానతలు ఏర్పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. ‘కర్ణాటక ప్రతిష్ఠ, సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించే ఎవరినీ కాంగ్రెస్ అనుమతించదు’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు వి�
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.