Rajasthan | రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర నిర్వహించిన పైలట్ ఈ నెలాఖరులోగా తన డిమాండ్లను నెరవేర్చాలని హెచ్చరించారు.
దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో బీజేపీ నేతల ఫొటోలకు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుల దండ వేశారు. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఓడిపోవడంపై ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం డీవీ సదానంద గౌ
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేప�
Mamata Banerjee | మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
దేశంలో నరేంద్ర మోదీ హవా ముగిసిందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడిక తమ (విపక్షాలు) ప్రభావ�
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైన వేళ సీఎం ఎవరవుతారనే దానిపై ముమ్మర చర్చ నడుస్తున్నది. ఆ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు.
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�