జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లోని అంబేద్కర్నగర్ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శన కోసం కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని తెలియడంతో బుధవారం బస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్నాయక్తో పాటు వివిధ పార్�
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం సంగార
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ ధోరణిని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారని, వాస్తవాలను ఒప్పుకోని కాంగ్రెస్లో ఉండలేమని బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేర
బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో తిరుగులేని ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానప్పగారి యాదగిరి, స�
Karnataka | కర్ణాటకలో బీజేపీ అవినీతితో విసిగివేసారిన ప్రజలు అధికారం అప్పగిస్తే.. దాన్ని నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ నానాపాట్లు పడుతున్నది. ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నామని, అధికారులు ఎవరూ తమ మాట వినడం ల�
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీ�
కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతులు, ఆత్మ బలిదానాలు చేసుకొన్న అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్' అనే కార్యక్రమాన్ని చేపట్టండి.. అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క�
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు బజారుకెక్కుతున్నాయి. సొంత మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఇదివరకే అసమ్మతి నేత సచిన్ పైలట�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపో�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వార�