బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని తోట మైదానంలో గురువారం రాత్రి చేనేత కార్మికు�
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం 111 జీవోకు తూట్లు పొడిచిందని, ఆ జీవో పరిధిలో అడుగడుగునా భూకబ్జాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. 111 జీవో �
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకుంటేనే ప్రజలకు లాభం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొన్నారు.
కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు.
Arvind Kejriwal | ఉచిత విద్యుత్, ఉచిత రేషన్, నిరుద్యోగ భృతితో కూడిన ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Cm), ఆప్ (AAP) అధినేత అరవిం
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు