సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి రాజా సోదరుడు పెద్దిరెడ్డి కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతు
రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది.
బీజేపీకి కర్ణాటక ఫైల్స్ (ఓటమి) చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఆ పార్టీ కర్ణాటకలో ఓటమి తర్వాత తెలంగాణ వలస నేతలు తమ దారి తాము చూసుకుంటామని అధిష్ఠానాన్నే బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఈటలకు ఎన్నికల నిర్వహణ క�
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
Congress | మోదీ ఇంటి పేరు కేసు (Modi surname remark)లో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించిన విషయం తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case)లో సూ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిం ది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాల
Jupally Krishna rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పరిస్థితి దారుణంగా తయారైంది. కాంగ్రెస్ చేరేందుకు ఆయన పెట్టుకున్న ముహూర్తాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. గత నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్ర�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
MLAs Assets | పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది.
Jupally Krishna Rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్లో చేరుతానం టూ ఆయన చెప్తున�
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్�
కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ శ్రేయస్సునే కోరుకుంటున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ పార్టీ బృందం కలువడమే ఇందుకు నిద