ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు ఇషుదాన్ గాద్వి చెప్పారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఫలప్రదమైతే కచ్చితంగా కలిసి పోటీ చేస్త�
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.
దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది, వరి ఉత్పత్తిలో నంబర్ వన్, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస�
Minister KTR | తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం, దీన్ని ఎవరూ తెంచలేరు, తుంచలేరు. అధికారం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. అందర్నీ ఒప్పించి, మ�
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సభలో పలు కవితలతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు రచించిన కవితను చదివి �
కూచుకుళ్ల దామోదర్రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సాట్స్ మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. కుమారుడు రాజేశ్ను కాంగ్రెస్లోకి పంపి ఆయన బీఆర్ఎస్లో కొనసాగడం న
ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్ మండలం బండమాదారానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్ట�
తెలంగాణ ప్రజలు శాపంలాంటి కాంగ్రెస్ను, పాపం లాంటి బీజేపీని కావాలనుకోవడం లేదని, దీపం లాంటి బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. జ�