ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివర�
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివర�
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తంచే�
బెంగళూరు, సెప్టెంబర్ 4: కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం చేపట్టే ప్లాన్లో ఉన్నదనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందుకు ప్రతిగా రివర్స్ ఆపరేషన్ చేపట్టినట్టు కనిపిస్తు�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
మాయలఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ నేతల జుత్తు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతిలో ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం డీకే శివకుమార్ కనుసన్నల్ల�
పారాచూట్ నేతలకు కాకుం డా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ లో పలు విభాగాలకు అధ్యక్షులుగా ఉ
అభ్యర్థుల ప్రకటన దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు జిల్లాలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్కు పాకింది.
Minister KTR | డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త ప
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో గిరిజనుల జీవితాలు దయనీయంగా మారాయి. బస్తర్తో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే నాలుగైదు జిల్లాల్లో నివసించే గిరిజనులు కనీస వసతులకు నోచుకోక దీనావస్థలో బతుకీడుస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే