షబ్బీర్ అలీ ఓ చెల్లని రూపాయి లాంటివారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఆయన ఆరోపణల్లో పూర్తి అభద్రతాభావం, నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడెత్తేసిందని ఆరో�
Minister Sabitha Indra Reddy | ప్రజలు ప్రతి పక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరడు గట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర
విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష పార్టీల కూటమి (Opposition Meet) ఇండియా భేటీ శుక్రవారం ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన సమావేశ�
ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మ�
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ల
‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మర�
రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన ఒకేరోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్ దవాఖ
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు స్వయం ప్రకాశితాలు కాదు. వారికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏ విధంగా పోరాడగలుగుతారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నా అధిష్�
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
మతతత్వంపై కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం కొట్టాయంలో విజయన్ మాట్లాడుతూ క�
‘బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైనది. ఐదేండ్లుగా అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. నేను గెలిచిన రెండేండ్లలోనే 1500 కోట్ల రూపాయల అభ