ప్రజాస్వామ్య భారత్ను క్రమంగా నియంతృత్వ దేశంగా మార్చటమే మోదీ సర్కార్ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్' అన్న ఐడియాను గతంలో మూడు కమ
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో హైడ్రామా కొనసాగుతున్నది. టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులొచ్చాయి. కేవలం దరఖాస్తు చేసుకున్నవారికే టికెట్ ఇస్తారా? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతల వద్ద
‘చిన్నారెడ్డి హఠావో... కాంగ్రెస్ బచావో’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు తిరుబాటు జెండా ఎగరేశారు. చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థిత�
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్నల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్�
‘ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. రాజకీయ నిరుద్యోగులు ఇక బయటకు వస్తారు.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వారు అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు అభివృద్ధి కోసం తట్టెడు మట్టిపోయనో
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�
మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డులోని భవానీనగర్ కాలనీకి చెందిన 200మంది కాంగ్రెస్, బీజే�
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్లో కాసుల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని పెగడపల్లికి చెందిన గజ్జెల స్వామి కాంగ్రెస్ టికెట్ తనకేనంటూ శనివారం ధర్మపురి పట్టణంలో ప్రచారం మొదలు పెట్టాడు. �
BRS | బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్థులంతా బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ కండువా కప్పుకున్నారు
ప్రజలు ప్రతిపక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతు�