24గంటల ఉచిత విద్యుత్తో రైతులంతా సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే, కేవలం మూడు గంటలు చాలంటూ కుట్రలు చేస్తున్న రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రైతులంతా కదం తొక్కాలని అందోల్ ఎమ్మెల్యే కాంత�
G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంతో మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ
‘నాడు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు చేసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలోఆనందంగా ఉన్న రైతును చూస్తే కండ్లు మండించుకుంటు న్నది. అన్నదాతలు సంబురంగా సాగు చేసుకుం టూ బాగుపడుతుంట�
Revanth Reddy | దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కు లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్�
మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీ
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స
కాంగ్రెస్ పాలనలో అన్ని చీకటి రోజులే అన్న విషయాన్ని ఇప్పటికీ తెలంగాణ రైతులు మర్చిపోలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్�
‘కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి. వారి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ షాక్తో మరణాలు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ అంటే 3 పంటలు. 24 గంటల కరెంట్' అని వ్యాఖ్యా
రానున్న ఎన్నికల్లో ప్రజలు, రైతు లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమవుతాయని.. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు.
వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు ఉద్యమించనున్నారు. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాలను గ్రామాల్ల