తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ను (Hyderabad) నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నార�
ములుగు (Mulugu) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) అన్నారు. ప్రజలు నాగజ్యోతికి (Bade Nagajyothi) బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస�
రేవంత్రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం మారిపోయింది. పార్టీ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్రెడ్డి పార్టీని నమ్ముకున్న పా�
ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు!
ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు సొంత ఊరిలో పరాభవం ఎదురైంది. సోమవారం చిన్నంబావి మండలం పెద్దదగడలో ఆయన మాట్లాడుతుండగా మహిళలు అడ్డుకున్నారు. 19 ఏండ్లు అధికారంలో ఉండి గ్రామాన్ని ఏం చేశా�
కాంగ్రెస్ ఇచ్చే హామీలను అస్సలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ తమ రాష్ట్రంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు అతీగతీ లేదని, అలాంటిది త
‘తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేంద్రం సహాయ నిరాకరణ, రెండేండ్ల కాలాన్ని కరోనా మింగేసినా.. రాష్ట్రంలో ఇండస్ట్రీల దూకుడు తగ్గలేదు. రాష్ట్రప్రభుత్వ అనుకూల విధానాలు, మంత్రి కేటీఆర్ డైనమి�
CM KCR | బీఆర్ఎస్ సభ అంటే.. ప్రజలు పోటెత్తుతారు. జనసునామీతో హోరుగాలి కూడా గులాబీమయమైపోతుంది. ప్రచండ రుద్రనర్తనను తలపించేలా కేసీఆర్ తన మాటలతో నిప్పులు చిమ్ముతారు. ఒక్కొక్క మాట ఓ తూటాలా దూసుకెళ్తుంటే జనం ఆలో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదట పరిగి నియోజకవర్గానికి చెందిన భూములకే సాగునీరు అందనున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కులకచర్ల మండలం�
ప్రతిపక్షాలకు పొరపాటున ఓటేస్తే ఆగమైతమని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోమవారం మాజీ మం త్రి చంద్రశేఖర్తో కలిసి జిల్లా కేంద్రంలోని రాంమందిర్చౌర స్తా, పాన్చౌరస్తా, క్లాక్ట�
కాంగ్రెస్ పార్టీ చెప్పే ఆరు గ్యారేంటీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడ మెయిన్రోడ్డులో షాపు టూ షాపు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి బీఆర్ఎస�
ఎన్నికల కమిషన్.. వివిధ పార్టీలకు ఇచ్చిన ప్రచార వీడియో ప్రకటనల అనుమతులను రద్దుచేసింది. కాంగ్రెస్ పార్టీ 6 వీడియోలు, బీజేపీ 5 వీడియోలు, బీఆర్ఎస్ 4 వీడియోలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎ
క్రైస్తవ సోదరుల సమావేశమని పిలిస్తే వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా డిక్లరేషన్ అని ప్రకటించారని పలువురు క్రిస్టియన్ బిషప్లు, పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం �