‘రేవంత్రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు.
వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రే�
కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర�
Congress | మహారాష్ట్ర (Maharastra) లోని ఓ మున్సిపాలిటీలో రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య విచిత్ర పొత్తు కుదిరింది. థానే జిల్లాలోని అంబర్నాథ్ (Ambarnath) మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోన
కొన్నిచోట్ల ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హ
Dushyant Kumar Gautam: బీజేపీ నేత దుశ్యంత్ కుమార్ గౌతమ్పై చేసిన సోషల్ మీడియా పోస్టులను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో జరిగిన అంకిత భండారి మర్డ�
Malreddy Rangareddy | ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉండవచ్చని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి �
ఎన్నిలక హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎమ్మెల�
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయన
వ్యవస్థీకృత జీఎస్టీ (జీఎస్టీ) ఎగవేతదారులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ కొరడా ఝులిపించింది. డాటా అనలిటిక్స్, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించిన పకా సమాచారం
కంచె గచ్చిబౌలి(హెచ్సీయూ) భూముల అంశం ముగియగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) భూములపై పడిందని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఆరోపణలు చేశారు. ఉర్దూ వర్సిటీ �
‘నా ఊరిలోనే దారుణమైన పరిస్థితి ఉన్నది. మన ఊరు-మనబడి పథకం కింద చేసిన పనులకు బిల్లులు లేక కాంట్రాక్టర్ చేతులెత్తేసిండు. పిల్లల ఇబ్బందులు చూడలేక, కాంట్రాక్టర్ అవస్థలు కాదనలేక బిల్లులొచ్చిన తర్వాత ఇవ్వమన�