డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని ఖమ్మం లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బలప్రదర్శనకు దిగారు. ఖమ్మం నుంచి ఏకంగా 700 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్కు చే�
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఖతం అయింది. టికెట్ల పంచాయతీ రాజీనామాలకు దారి తీసింది. హస్తం అధిష్ఠానం సీనియర్లను కాదని కంది శ్రీనివాస్రెడ్డికి కేటాయించడంతో పార్టీకి గుడ్బై చెప్పారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూ కబ్జాదారులు వస్తున్నారని, దొంగలకు ఓటేసి ఆగం కావద్దని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయ�
Congress | డబ్బులు ఉంటే చాలు రాజకీయం చేయొచ్చని నమ్మి వనపర్తి జిల్లాలో ఓ చోటా లీడర్ బొక్కబోర్లా పడ్డాడు. కాంగ్రెస్ రాజకీయం తెలియక చేసిన శపథాలు, ‘వనపర్తి టికెట్ నాదే’నంటూ బీరాలు పలికిన ఆ లీడర్ హస్తం రాజకీయాల�
ఎన్నికల సమయంలో వచ్చే కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని, నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
‘ఎవరెక్కువ రేటు ఇస్తారు? ఎవరెక్కువ డబ్బు ఇస్తారు? ఇలా పద్ధతి ప్రకారం డబ్బులు తీసుకుంటూ కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతిభవన్లో మీడియాతో చిట్చా�
కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. టికెట్ ‘కంది’కి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట శనివార
ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు.. ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఓ గోదాములో నిల్వ ఉంచిన 2 వేల ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడ�