గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమ
హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండలం వెంకటాపూర్, కుకునూర్, కోమన్పల్లి, కమ్మర్పల్లితోపాటు ఉప
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన తన బాబాయి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డితోపాటు మరికొంద�
కొత్తగూడెంలో సోమవారం బీజేపీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సభ తుస్సుమంది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలిసారి వచ్చినప్పటికీ ప్రజలెవరూ రాలేదు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కుల సంఘంగా మారిపోయిందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ ఆరోపించారు. ఇతర సామాజికవర్గాల ఓట్లడిగే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. అత్యధ
KCR | మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ముఖ్యమంత్రి నోటికే మొక్కాలంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో ప్రసంగ�
మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నద�
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చెలాయించడం పాత నాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల లు రోజురోజుకూ
రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్చేశారు.
దేశ సంపద మొత్తాన్ని ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి కార్పొరేట్లను పెంచిపోషించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడలోని వేంకటేశ్వర గా�
ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగ�
ఓట్ల కోసం దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హామీల పేరుతో మోసం చేసే దొంగలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.
బీసీల వాటా తేల్చాకే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లడుగాలని ఓయూ ఉద్యమ నేత, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డి మాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ‘స్థానిక స�
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులపై హస్తం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు శనివారం హైద�
కాంగ్రెస్కు ఓటేస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం చిలిపిచెడ్, కొల్చారం, చేగుంట మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.