మీ ఉనికి కోసం మా మధ్య చిచ్చు పెట్టొద్దు కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టిన ఎర్రవల్లి గ్రామస్థులు గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 26: ‘రేవంత్.. మా ఊరికి రావొద్దు. మీ ఉనికి కాపాడుకొనేందుకు మా గ్రామస్థుల మధ్య చిచ�
Massive additions | వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులకు తెరలేచింది. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) కాంగ్రెస్ పార్టీతో ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. గోవా 60వ విమోచన దినోత్సవం సందర్భంగా జీఎఫ్�
మంత్రి ఎర్రబెల్లి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది యువకులు ఆ పా
పనాజీ : కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్బై చెబుతున్న క్రమంలో గోవాలో మరో సీనియర్ నేత పార్టీని వీడారు. వచ్చే ఏడాది ఆరంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుత
ప్రతిపక్ష పార్టీగా విఫలం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యమవుతా ఈ నెల 8న టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెల్లడి కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 6: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన �
Sidhu Moosewala: పంజాబ్కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ సమక్షంలో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖ�