Congress Party | సీనియర్ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు హైదరాబాద్లోని అశోకా హోటల్లో ప్రత్యేక సమావేశం ఏర్ప�
ఎన్నికల ఫలితాలతో నాయకత్వం బేజారు అధిష్ఠానంపై జీ-23 నేతల అసమ్మతి స్వరం ఆజాద్ ఇంట్లో వరుసభేటీలతో సమాలోచనలు నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో తాడో పేడో సోనియా, రాహుల్ రాజీనామా వదంతులు 140 ఏండ్ల పార్టీకి తీవ్ర అస్త�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి తలసాని చురకలు హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురూ కలిసి సభకు హాజరుకావడం తాను ఇంతవరకు చూడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 20 చోట్ల విజయం సాధించగా.. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 47 స్థానాల్లో గెలుపొందిన ప్రభుత్వాన్ని
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ హవా కొనసాగిస్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ 18 సాన్�
ముంబై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన స్పందించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. తాము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పంజాబ్ ప్రజ
5 States polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ చతికిలబడింది. పంజాబ్లో అయితే