రుణమాఫీ కోసం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్కార్డు ప్రామాణికమని ప్రభుత్వ ఉత్తర్వులో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రతకార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికమని అ�
అర‘చేతి’లో వైకుంఠం చూపి ప్రజలను ఆగమాగం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఓడమల్లయ్య సామెతను పదే పదే గుర్తు చేస్తున్నది. గ్యారంటీల పేరుతో అన్నివర్గాలకు ఆశజూపి ఓట్లు గుంజుకున్నది. తీరా అధికారంలోకి వచ్చ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పంటల రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణ�
Harish Rao | రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించ�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై �
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర�
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు కొడుతున్నారు.. కానీ మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ �
ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న వ�
ఒక కుటుంబంలో ఇద్దరు కొడులున్నారు. వారికి వివాహమై వేరుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు, కొడుకులు ఎవరికి వారు వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరి పట్టాదార్ పాస్బుక్పై వారు తలా రూ.1.5 లక్షల రుణం తీసుకున
మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధంలేని వ్యక్తి అధికారిక స్టేజీ �
రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మీరు పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’.. ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్�