Harish Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు.
హెచ్సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలో�
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
రెవెన్యూ ఉద్యోగులుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం కోరుకుంటున్న సంక్షేమం, ఇతర శాఖాపరమైన పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ అంశాల గురించి మనమంతా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం, సమయం ఆసన్నమైందని త
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ ని
MLA Marri Rajasekhar Reddy | బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేశామన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న
కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభ�
ఉచితంగా ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తమ హయాం
నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచ
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల విలువైన భూమిని కబ్జా చేసి, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, నలుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, మంత్రివర్గంలో స్థానం కోసం సామాజిక
హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా చేసిన దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలువాలని సూచించారు. ‘1969లో తెల�
ABVP | హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాలను కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఐడీపీఎల్ సిగ్నల్ వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన వ్యక�