ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 వేల పోస్టులకు తగ్గకుండా మెగా డీఎస్సీ వేయాలని, లేకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాం�
Himachal Pradesh | రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చే�
కాంగ్రెస్ చేపట్టిన పాలమూరు-రంగారె డ్డి ప్రాజెక్టు సందర్శన ఒక ఝూటా యాత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ది శిఖండి పాత్ర అని విమర్శిం�
భారతదేశంలో ఏనాడూ ఏ ఒక్క బ్యారేజీకి లేదా డ్యాంకు ప్రమాదమే జరగనట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రమాదాల చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం. తుంగభద్ర డ్యాం నిర్మాణం స్వాతం�
రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృ�
R. Krishnaiah | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాట మారుస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందని బీసీ సంక్షే సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) ఆరోపించారు.
Harish Rao | హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ను రద్దుచేసి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ �
Boinapally Vinod Kumar | ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.
నందికొండ మున్సిపాలిటీలోని చెత్త వాహనాలు కదలడం లేదు. డీజిల్కు డబ్బులు లేని కారణంగా రెండు నెలలుగా మున్సిపల్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. దాంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు దుర్వాసనతో కాలం వెళ్లద�
తాగునీటి కోసం అదనపు జలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేఆర్ఎంబీ తిరస్కరించింది. త్రిసభ్య కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేటాయించిన నీటి కోటాకే పరిమితం కావాలని స్పష్టం చేసిం�