Mallikarjun Kharge | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను ఎన్నుకున్నట్లు తెలిసింది. శనివారం ‘ఇండియా’ బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర
Mallikarjun Kharge | ఆహ్వానాలు అందినప్పటికీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఒకరితర్వాత ఒకరు విమర్శలు చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్య�
Mallikarjun Kharge: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈడీ, ఐటీ లాంటి శాఖలను బీజేపీ దు�
Mallikarjun Kharge | ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప�
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమ�
DK Shivakumar | బీజేపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం దేశంలో ఒక అవినీతి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ
DK Shivakumar | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేప�
Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బుధవారం దశదిశా లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పెదవివిరిచారు.
ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది.