ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
Rahul Gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ హోదా కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరు ఒక్క పోస్టులో మాత్రమే ఉండాలని స్పష్ట�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలనే డిమాండ్ ఆ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరుతూ పలు రాష్ట్రాలు తీర్మానాలను ఆ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాతృ వియోగం జరిగింది. ఆమె తల్లి పవోలా మైనో ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆగస్టు 27న ఆమె తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియ
చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలు గానీ, రహస్యాలు గానీ బయటకు పొక్కుతాయని అనుకున్నారో, క్రమశిక్షణో తెలియదు గానీ.. చింతన్ శిబిర్కు హాజరైన ప్రతినిధులు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు
కాంగ్రెస్ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా కొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఎక్కడా… దీని గురించి ప్రస్తావన జరిగినట్లు కూడా మీడియాలో రాలేదు. కానీ.. హఠాత్తుగా గురువారం రోజు దీనిని ఏకంగా అమలు కూడా
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. సీడబ్ల్యూ సమావేశం జరిగి… రెండు రోజులైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నార�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్నిప్రతిపక్ష పార్టీలతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స�
Navjot Sidhu: పంజాబ్లో కెప్టెన్ అమరీందర్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ మరోసారి విమర్శలు
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్గా సిద