ట్రాన్స్జెండర్స్ అండ్ హిజ్రాల రాష్ట్రస్థాయి సదస్సును మంగళవారం హైదరాబాద్లో నిర్వహించనున్నామని హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నార�
రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
She Team | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 14: సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు.
Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్�
Robots | రాబోయే రోజుల్లో ఏఐతో ముప్పుతప్పదని 42 శాతం మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రోబోలు (Robots) మాత్రం వాటి సృష్టికర్తలపై తిరుగుబాటుకు పూనుకోమని వెల్లడవడం ఊరట కలిగిస్తోంది.
ED Conference banners | వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ �
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
నేరాల కేసుల ఛేదనలో పోలీసుల దర్యాప్తునకు ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయోఏషియా-2023 సదస్సును నిర్వహించనున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ సదస్సు కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘అడ్వాన్సింగ్ ఫ�
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
సచివాలయం స్థాయిలో తెలుగు భాష అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు భాషోపా�