రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న దక్షిణ భారత జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు, వైద్యుల సదస్సుకు వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వేదికగా నిలిచింది. కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ ఫిజీషియన్స్ అసోస
మరో జాతీయ స్థాయి సమావేశానికి హైదరాబాద్ వేదిక కానున్నది. శుక్రవారం నుంచి అక్టోబర్ 2 వరకు రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనంలో ఐకార్ ఆధ్వర్యంలో దేశంలోని వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీల ఉపకు లపతుల (వీసీ)
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. దేశంలో అతిపెద్ద రెస్టారెంట్ ఇండస్ట్రీ సదస్సును భాగ్యనగరంలో నిర్వహిస్తున్నది ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్. ఈ నెల 13న హెచ్ఐసీసీ జరగనున్న ఈ సదస్స�
కాంగ్రెస్, టీడీపీ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అన్ని సమస్యలు తీరడంతో పాటు ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిం
జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కేరళలో జరిగే సదస్సులో ఆమె పాల్గొంటారు
NV Ramana | సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని
హైదరాబాద్ : భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత పోరాట యోధుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు ప్రత్యేకంగా పరిశోధకుల బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళి�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�