BRS Leader Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పట్ల మాజీ మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు.
Boinapalli Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయి
Minister Vemula | భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామ�
Minister Gangula | భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. యావత్ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేసారన్నారు. ఆయన కృషితో నేడు భారతద�
Minister Jagadish Reddy | వ్యవసాయం రంగంలో అద్భుతాలు సృష్టించి ఎంఎస్ స్వామినాధన్ మరణం వ్యవసాయ రంగానికి పూడ్చ లేనిదని రాష్ట్ర విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితా మహుడిగా పేరొం�
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ కృష్ణారావు (Krishna rao) మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించు
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) మృతి బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని
Gaddar | ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)సంతాప సందేశాన్ని సోషల్ మ
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుం
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పా�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Sai chand | రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్(Saichand) మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు