హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కంది�
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే
హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్�
CM KCR | మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిని సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు.
CM KCR | ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Ministers mourn the death of former minister mohammad fariduddin | మాజీ మంత్రి మొహ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి
CJI condoles death of sirivennela | లుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం ప్రకటించారు. సిరివెన్నెల
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�
న్యూఢిల్లీ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని, నటనా చాతుర్యం, అద్భుతమై�
దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా�
కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం | రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన