కాంగ్రెస్ సర్కారు వెల్లడించిన కులగణన సర్వే తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్న చందంగా ఉన్నది. సర్వే లెక్కలు చూస్తుంటే తెలంగాణలో అసలు ఎవరూ పిల్లలను కనడమే లేనట్టు.. జనాభా వృద్ధి పెద్దగా లేనే లేదన్నట్టు తే
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన వారి రిజర్వేషన్లు పెంచుతామని చేసిన ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ
ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకునేందుకు నగరంలోని కాలనీవాసులు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకోని వారు ఇప్పటికైనా
సమగ్ర కులగణన సర్వే గడువును పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్కుమార్ ప్రకటనలో కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పో
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులోని రహదారి బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడార�
ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్
సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేరొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, �
అధిక వానలతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆది, సోమవారాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రమే సీఎం వరంగ�