రోల్లవాగు ప్రాజెక్ట్ పూర్తికి నిరంతరం కృషి చేస్తానని, అటవీ పర్యావరణ అనుమతుల రావడంలో ఆలస్యం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్వర్క్స్, రంగులు వేసేపనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 96.92% పన�
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
దళితుల తలరాత మార్చే దళితబంధు అమలుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున వికారాబాద్ జిల్లాకు 358 యూనిట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల �
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు ఫ్రంట్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే పది రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది దక్�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత మళ్లీ తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వైద�