భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, గాజులరామారంలో మూడురోజులపాటు జరిగిన సీపీఐ త�
కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫల్యాలను ఎత్తిచూపడంలో వామపక్ష నేతలు మెతక వైఖరి చూపుతున్న�
భూ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరుపేదలు గూడు కోసం ఆనాడు ఆ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గుడిసెవాసుల పోరాటం తీవ్రరూప�
నాగపట్టినం ఎంపీ, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత ఎం సెల్వరాజ్ (67) అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య కమలావతనమ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 1957లో తిరువరుర్ జిల్లాలో జన్మించారు.
వామపక్ష, ప్రగతిశీల శక్తులతోనే ప్రపంచశాంతి, అభివృద్ధి సాధ్యమని వామపక్ష, సోషలిస్టు పార్టీల విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవ
Xi Jinping | చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
పాతికేళ్ల క్రితం ప్రధాని, హోం మంత్రులుగా ఉన్న వాజ్పేయి, అద్వానీలు తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు.
బీజింగ్: చైనా కమ్యూనిస్టు నేత మావో జిదాంగ్ స్వయంగా రాసిన ఓ లేఖను చోరీ చేసిన కేసులో ముగ్గురికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. మిలియన్లు ఖరీదు చేసే ఆ లేఖను ఆ దొంగలు చాలా తక్కువ ధరకు అమ్మిన
బీజింగ్, జూలై 12: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)లో సభ్యుడిగా చేరాలని ఉందంటూ హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తన కోరికను బయటపెట్టారు. ఇటీవల చైనా సినీ రంగ ప్రముఖులతో ఓ సదస్సు నిర్వహించారు. సీపీసీ శతాబ్ది �