భారత యువ వెయిట్లిఫ్టర్ కోయల్ బార్ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ చాంపియన్షిప్లో కోయల్ రెండు యూత్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బిడ్ను సిద్ధం చేస్తుండగా.. బుధవారం జరిగిన �
Vinesh Phogat : మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అభిమానులకు గుడ్న్యూస్. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో ఢిల్లీలోని అపొలో ఆస్పత్రిలో చేర
2036లో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత్.. అంతకంటే ముందే మరో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులనూ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకు వస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్
నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 ను�
2026లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో ఆతిథ్యమివ్వనున్నట్టు సమాచారం. వాస్తవానికి వచ్చే ఎడిషన్ గేమ్స్కు విక్టోరియా(ఆస్ట్రేలియా) ఆతిథ్యమివ్వాల్సి ఉండగా వ్యయభారం కారణంగా ఆ
Commonwealth Games: 2026లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడలను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు విముఖత చూపించింది. క్రీడల కోసం ఖర్చు మూడింతలు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొన్న�
క్రీడలను డోపింగ్ భూతం పట్టిపీడిస్తూనే ఉన్నది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా..ఫలితం అంతగా కనిపించడం లేదు. రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజితా చానుపై వేటు పడింది. నిషేధిత ఉత్ప్ర�
జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. హర్యానా వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల 57 కేజీల విభాగంలో హసుముద్దీన్ అస్సాం బాక్సర్ బులెన్ బోర్గొహైపై ఘ
సిద్దిపేట,ఆగస్టు 29: క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా�