హైదరాబాద్ : బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వర్ణం సాధించిన పీవీ సింధు ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.
కామన్వెల్త్ గేమ్స్ కంటే నాలుగు రోజులు ముందే అమెరికాలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ క్రీడల నుంచి తప్పుక
ప్రపంచ మహమ్మారి కరోనా విషయంలో క్రీడాకారులందరికీ ఓ నిబంధన ఉంటే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేక నిబంధనలున్నాయా..? ఏమో మరి, ఆదివారం బర్మింగ్హామ్ వేదికగా ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ�
ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్కు క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇతర క్రీడలతో పాటు అథ్లెట్స్ కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పటికే లాంగ్ జంప్, హై జంప్, రేస్ వాక్, స్టీఫుల్ ఛేజ్ �
రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూ�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ నీతు గంగాస్.. బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ జేడ్పై నీతూ గెలుపొంది స్వర�
ఇక మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక 43:38.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం ఖాతాలో వేసుకుంది. జెమీమా (42:34.30; ఆస్ట్రేలియా), ఎమిలీ (43:50.86; కెన్యా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోట�
బర్మింగ్హామ్లో భారత్ అథ్లెట్లు సత్తాచాటారు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే రజత పతకంతో సత్తాచాటగా.. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. �