తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు.
Nizamsagar | మెదక్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో మనోవేదన గురైన భార్య, తన కుమారుడితో కలిసి నిజాంసాగర్ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Farmers Suicides | దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపంతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Techie tries to commit suicide | భార్య చిత్రహింసలు భరించలేక చనిపోవాలని టెక్కీ భావించాడు. గవర్నర్ నివాసం వద్దకు చేరుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అడ్�
ఎనిమిది నెలలైనా బెనిఫిట్స్ రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాధిక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన వెంకట్రామయ్య (39) రామంతాపూర్ వెంకట్రెడ్డినగర్లో ఉంటున్నాడు.
Miryalaguda | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు(Goods train) కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు(Commit suicide )పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు (49) కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా బోరబండలో ఉంటూ.. ఓ టీవీ చానల్లో రిపో
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�
Commit suicide | అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య(Commit suicide)కు పాల్పడిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్(Dundigal) పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Minister Jagadish Reddy | ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు �
రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�