ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (40)కు వ్యవసాయ బోరుబావులు తవ్వించడంతో పాటు అనారోగ్యంతో దవ�
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బాలికలు అబ్బాయిలతో కలిసి ఉండటాన్ని చూసిన వారి తల్లిదండ్రులు, బాలికల్ని తిట్టడంత�
ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని హరితవనం కాలనీలో సురేందర
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు.
Nizamsagar | మెదక్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో మనోవేదన గురైన భార్య, తన కుమారుడితో కలిసి నిజాంసాగర్ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Farmers Suicides | దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపంతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Techie tries to commit suicide | భార్య చిత్రహింసలు భరించలేక చనిపోవాలని టెక్కీ భావించాడు. గవర్నర్ నివాసం వద్దకు చేరుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అడ్�
ఎనిమిది నెలలైనా బెనిఫిట్స్ రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాధిక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన వెంకట్రామయ్య (39) రామంతాపూర్ వెంకట్రెడ్డినగర్లో ఉంటున్నాడు.
Miryalaguda | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు(Goods train) కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు(Commit suicide )పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు (49) కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా బోరబండలో ఉంటూ.. ఓ టీవీ చానల్లో రిపో