‘సార్.. నా పేరు తన్మయి. మాదాపూర్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్ని. నేను, నా తమ్ముడు కృష్ణ ఇద్దరమే ఇంట్లో ఉంటాం. పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. తమ్ముడు కూకట్పల్లిలో ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో
విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 3 జోన్ల నుంచి 5 జోన్లకు విస్తరించింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ జోన్ రాచకొండలో విలీనమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య కమిషరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్ �
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్ట
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్పుర ఠాణా హెడ్కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ �
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పోలీసు అధికారులు అవగాహన కల్పించాలి వరంగల్ సీపీ తరుణ్జోషి కమిషనరేట్లో ‘అవేకెన్ వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ సుబేదారి, మే 13: గంజాయి రహిత వరంగల్ కమిషనరేటే లక్ష్యంగ�