నిర్దేశిత సమయం దాటిన తరువాత కూడా రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. బుధవారం ఆయన సర్కిల్ -19 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆందోళన బాట పట్టారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ బాధ్యతలను అప్పగించడాన్ని వ్�
జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల విషయంలో భారీ ప్రక్షాళనకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్, ఇతర అధికారుల శాఖల్లో భారీగా మార్పులు చేశారు. పది మంది ఉన్న అడిషనల్ క
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కుల�
జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 మందిలో సంఖ్యను మరింత తగ్గించి.. పాత విధానంలో కొనసాగిన ఆరుగురితో పాలన కొనసాగేలా సన్నాహాలు చే