2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో అల్టా్ర కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక �
ఎట్టకేలకు వంశీరాం బిల్డర్స్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కదిలారు. వంశీరాం బిల్డర్స్ కొత్తకుంట చెరువులో వేసిన మట్టిని తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారు.
నగరంలో పలు చోట్ల బుధవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కాప్రా మున్సిపాలిటీల్లో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని తొలగించింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ పద్మావతి లేఅవుట్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరికొందరు కలిసి వేసిన ఫెన్సింగ్ను మంగళవారం హైడ్రా సిబ�
Hydraa | హైడ్రా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్లోని బి-బ్లాక్లో హైడ్రా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన.
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజల మేలు మరిచి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా అవసరాలను స్వేచ్ఛగా పక్కన పెట్టేస్తున్నారు.
హైడ్రాకు చెరువుల సర్వే కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణలపై హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై కమిషనర్ రంగనాథ్ దృష్టిపెట్టారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్ను సంపాదించినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, పునరుజ్జీవం అంటూ కూల్చివేతల పేరుతో హల్చల్ చేసిన హైడ్రాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పైలట్ ప్రాజెక్ట్ మొదట్లోనే ఆగిపోవడ�
గ్రేటర్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెట్టిందని, 50 మందికి నోటీసులంటూ సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. కొన్నిరోజుల కిందట అ�