ప్రజా రవాణాలో భాగమైన పలు వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏలో (RTA) కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కా
హైదరాబా ద్ నగరం నడిబొడ్డున గత ప్రభుత్వ హయాం లో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో భద్రత కంట్రో ల్ తప్పింది.
Hyderabad | తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ మూడుసార్లు వచ్చి వ�
‘అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగుతున్నది. ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన’ అని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. పోలీసు పహారా మధ్య గ్రామసభలు.. పో�
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ మరింత అప్రమత్తమైంది. అక్రమ కేసుల బారిన పడుతున్న తమ సోషల్మీడియా కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంద�
CM Revanth Reddy | రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్న
కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై కసరత్తు మొదలైంది. ఇంజినీరింగ్ నిపుణులతో ఆదివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ
వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశ�
మల్టీ జోన్-1 పరిధిలోని 49 మంది ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న పలువురికి కొత్తగా పోస్టింగులిచ్చారు.
Yadadri | యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ
Talasani Srinivas yadav | అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్లో