Colombia Earthquake | కొలంబియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. సోమవారం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 570 మంది గాయపడ్డారు.
దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి..పలు చోట్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి.
Colombia earthquake | కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రత నమోదైంది. భారీగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అంచనా వేస్తున�
International Physics Olympiad | అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO- International Physics Olympiad) ఐదుగురు భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. వీరు అగ్రస్థానంలో నిలిచి ఐదు బంగారు పతకాలు సాధించారు
సాకర్ ప్రపంచకప్లో అంచనాలే లేని దేశంగా బరిలోకి దిగి ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్విట్జర్లాండ్ ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్వారర్ఫైనల్కు అర్హత సాధించింది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్ ఆధారంగా కొలంబియాపై విజయాన్ని నమోదు చేసింది. 4-3 గోల్స్ తేడాతో షూటౌట్లో స్విస్ నెగ్గింది. తొలుత ఇరు జట్ల మధ్య రౌండ్16 మ్యాచ్ డ్రాగా ముగిసి�
Anant Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ (Anant Ambani) తన గొప్ప మనసు చాటుకున్నారు. తాము తమ దేశంలోని 80 హిప్పోపొటమస్ (Hippopotamuses) లను చంపాలనుకుంటున్నామని కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకట�
కొలంబియాలో ఘోర విమాన దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఎయిర్ఫోర్స్ మిలిటరీ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంల�
అమెరికా మేరీల్యాండ్లోని కొలంబియాలో నివాసిస్తున్న మెట్టుగూడ విజయపురి కాలనీకి చెందిన గోడిశాల నిఖిత(27) హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని త్వరగా భారత్కు తెప్పించి, తమకు అప్పగించాలని యువతి తండ్రి ఆనంద్ ప్ర
Trump | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా తాత్కాలికంగా తమ ఆధీనంలోనే ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. లాటిన్ అమెరిక�
Road accident | స్కూల్ బస్సు (School bus) అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు (Students) దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Rahul Gandhi | ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పొంచిఉన్న ముప్పు అని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. కొలంబియా
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో (Venezuela) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) 6.2 తీవ్రతతో భారీ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.