వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఎమ్మెల్�
వనపర్తి పట్టణంలో ప్రగతి పండుగకు వేళైంది. జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. శుక్రవారం రూ.666.67 కోట్ల పనులకు ఐటీ, పు రపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నంతలో అందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్య�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించినట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో నివాసం ఉ
ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దవాఖానల్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టి
Wanaparthi | పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి రామ థ�
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�
పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, వివిధ పనుల నిమిత్తం పురపాలక కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు.
: “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్
రైతులకు అందిస్తున్న ఎరువు ల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఇందూ గార్డెన్లో విశ్వ ఆగ్రోస్ మార్క్ఫెడ్ గో ల్డ్ కార్యక
వనపర్తి జిల్లాలో 543 మందికి ‘డబుల్' లక్కీ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్పవ�
భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టులు, కాల్వలు నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో పల�
ఓట్ల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం సాగు, తాగునీటి కొరత లేకుండా చేయడమే తన ప్రయత్నమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దోహ�