నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 సెంటర్లు కేటాయించ
ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. పట్టణంలో బుధవారం ఆమె చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని పల్లె దవాఖానల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరె న్స్ హాల్లో పల్లె దవాఖానల నిర్�
వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని అధికారులను జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఆదేశించారు. ఐదేండ్లలోపు ప్రతి చిన్నారికీ రెండు చుకల పోలియో మందును వ�
జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. మండలంలోని పూడూర్ హైస్కూల్, కొండగట్టులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ�
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదుపై అవగాహనకు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం)లో భాగంగా జగిత్యాల జిల్లా మెరిసింద�
రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఎస్సీ వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ �
ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందజేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంధత్వాన్ని దూరం చ�
రసాయనిక ఎరువుల వాడకంతో పుడమితల్లి విషపూరితంగా మారే పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా | కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోగులకు అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు.