ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్లు ప్రారంభించారు. ఇక ఆర్టీసీ పల్లెవెలుగు,ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సుల్లో ప్రయాణించ
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేపట�
మంత్రి హరీశ్రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సం
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని �
సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్కు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మా
సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు కలెక్టర్ శరత్ శుక్రవారం గెజిట్ విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ వివరాలు వ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ
పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చ
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినగా, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున �
సంగారెడ్డి జిల్లాలోప్రైవేటు పాఠశాలలకు దీటుగా పదవ తరగతి విద్యార్థులు ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ శరత్ ఎప్
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.