తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ�
సంగారెడ్డి జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ శర త్ అధికారులకు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమా�
మహిళా సమాఖ్యలకు సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ గొప్ప అవకాశం కల్పించారు. జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొత్తగా నిర్మించనున్న 34 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలను సమాఖ్యలకు అప్పగిస్తూ �
మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించామని, జిల్లా�
తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే దించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మంద�
పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు �
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బ
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు భారీగా ఏర్పా ట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.