2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చిన భూమికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు వేడుకుంది.
సరస్వతీ పుష్కరా లు పూర్తయ్యే వరకూ అన్ని శాఖల అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ముక్తీశ్వర ఏమిటీ నిర్లక్ష్యం’ కథనం ప్రచురితమైన విషయం తెల�
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం వద్ద త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు జరిగే సరస్వతీ (అంతర్వాహిణి) పుష్కరాలకు అభివృద్ధి పనులు హడావిడిగా కొనసాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండడంపై దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు సీరియస్ అయ్యారు.
కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం, �
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెద్దాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలపల్లి గ్రామ కార్యదర్శికి కలెక్టర్ రాహుల్శర్మ మెమో జారీ చేశారు. గ్రామంలో మహిళలంతా బుధవారం ఎంగిలి పూల బతుకమ్మను చీకట్లో ఆడగా ‘నమస్తే�
ఐఏఎస్ల రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హనుమకొండకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్కు సత్యశారదాదేవి, ములుగుకు దివాకర, జయశంకర్ భూపాలపల్లిక�
నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, వైద్యావిద్య డైరెక్టర్ శివరాం, అదనపు కలెక్టర్ రాహ�
2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులకు సూచించారు.
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం వరకు ఆన్లైన్లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
వార్షిక రుణ ప్రణాళికను వికారాబాద్ జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.
సమ్మెలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యా హ్నం 12 గంటల్లోగా విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధి�
గ్రామకంఠం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్శర్మ అధికారులకు సూచించారు. మంగళవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, నర్సరీ, సెరిగేషన్, కం